తెలంగాణ
మేడ్చల్లో గడిమైసమ్మ తల్లి బోనాల ఏర్పాట్లపై డిప్యూటీ కమిషనర్ పరిశీలన.
మేడ్చల్లో గడిమైసమ్మ తల్లి బోనాల ఏర్పాట్లపై డిప్యూటీ కమిషనర్ పరిశీలన మేడ్చల్: మేడ్చల్ పట్టణంలో ఈ నెల 23న ఆదివారం నిర్వహించనున్న శ్రీ గడిమైసమ్మ తల్లి శ్రావణమాస బోనాల పండుగకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి....
మేడ్చల్: 5వ రోజుకు చేరిన మయోర ఉద్యోగుల సమ్మె.
మేడ్చల్: 5వ రోజుకు చేరిన మయోర ఉద్యోగుల సమ్మె
మేడ్చల్: గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని మయోర ఇండియా కంపెనీ ఎదుట ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారంతో 5వ రోజుకు చేరింది. ఉద్యోగుల సమ్మెకు మాజీ...
మేడ్చల్లో నీట్-పీజీ పరీక్ష.. 7,357 మంది విద్యార్థులు హాజరు
మేడ్చల్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఆగస్టు 30న NEET-PG 2026 పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.జిల్లాలో ఏర్పాటు...
రాయదుర్గంలో ఎకరం భూమి రూ.264 కోట్లు.. టీజీఐఐసీ వేలంలో రికార్డు ధర
తెలంగాణలో భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్లోని రాయదుర్గంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడైంది. టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలానికి భారీ స్పందన రావడంతో ఈ ధర...
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. ఆనంద్ఆకస్మిక తనిఖీ.
మచ్చబొల్లారం యూపీహెచ్సీలో డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. ఆనంద్ మచ్చబొల్లారం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సీ)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న...



