Sunday, September 6, 2026

Viral : మొసలి ముందు కూర్చొని పూజలు.. బీచుపల్లి ఘాట్ వద్ద ఆశ్చర్యకర ఘటన

📰 Generate e-Paper Clip

జోగులాంబ గద్వాల: కృష్ణా నది తీరంలోని బీచుపల్లి పుష్కర ఘాట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నదిలో ఉండాల్సిన ఓ మొసలి ఘాట్ సమీపానికి రావడంతో భక్తులు, సందర్శకులు భయాందోళనకు గురయ్యారు.

అయితే పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మాత్రం ఏమాత్రం భయపడకుండా మొసలికి ఎదురుగా కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు నిర్వహించారు. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారు ఆసక్తిగా వీక్షించారు. మొసలి కూడా కొద్దిసేపు అక్కడే ఉండి అనంతరం నది వైపు వెళ్లిపోయినట్లు సమాచారం.

Popular News

Related Articles

App Icon

Install PP News App

Add to home screen for faster loading and latest updates.