తెలంగాణ
సూర్యాపేటలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. ముగ్గురికి గాయాలు
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో కలిపి 63 మంది ప్రయాణికులు...
గుంతలతో ఇబ్బందులు.. బీజేపీ ప్రతినిధుల వినతితో రోడ్డు మరమ్మతులు
మేడ్చల్: మేడ్చల్ డివిజన్ పరిధిలో రోడ్డుపై ఏర్పడిన గుంతల కారణంగా ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేపీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బీజేపీ తరఫున సంబంధిత అధికారులకు ప్రతినిధి...
స్టోర్లలో సామగ్రి కొరత.. శివారు డివిజన్లలో ‘దందా’ ఆరోపణలు!
కాంట్రాక్టర్లకు అవసరానికి మించి మెటీరియల్ విడుదల?
ఎస్టిమేషన్లలో అదనపు సామగ్రి చేర్చుతున్నారన్న ఆరోపణలు
లైన్మెన్లకు అందాల్సిన మెటీరియల్ కూడా కాంట్రాక్టర్ల వద్దే..
అధికారులు–కాంట్రాక్టర్ల కుమ్మక్కుపై క్షేత్రస్థాయిలో గుసగుసలుహైదరాబాద్: ఒకవైపు విద్యుత్ సంస్థల స్టోర్లలో అవసరమైన సామగ్రి కొరతతో...
ఈ నెల 23న శ్రీ గడి మైసమ్మ తల్లి బోనాల జాతర
మేడ్చల్: మేడ్చల్లో శ్రీ గడి మైసమ్మ తల్లి బోనాల జాతర ఈ నెల 23న ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. శ్రావణ మాసం సందర్భంగా జరిగే ఈ జాతరకు మేడ్చల్తో పాటు పరిసర...
ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. మరో మూడు రోజుల్లో, ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే...



