రాష్ట్ర వార్తలు
నీట్ పేపర్ లీక్పై పార్లమెంట్లో చర్చకు సిద్ధం: జేపీ నడ్డా
నీట్ (NEET) పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం...
TG: లైంగిక వేధింపుల కేసు కొట్టివేయాలని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు
లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్కృష్ణారెడ్డి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది.తనను...
ఢిల్లీ ఘటనపై ప్రధాని క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ
ఢిల్లీలో జరిగిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు స్పందించకపోవడం దురదృష్టకరమని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. దేశవ్యాప్తంగా విద్య, పరీక్షా వ్యవస్థలపై యువత తీవ్ర అసంతృప్తితో నిరసనలు వ్యక్తం...



