తాజా వార్తలు
బోడుప్పల్ నిమిషాంబికా దేవి ఆలయం.. 16 ప్రదక్షిణలు చేస్తే కోరికలు తీరుతాయా?
హైదరాబాద్ బోడుప్పల్లోని నిమిషాంబికా దేవి ఆలయం భక్తుల విశ్వాసాలకు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని 16 ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.ముఖ్యంగా అప్పుల బాధతో ఇబ్బందులు...
మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. తెలంగాణలో పలు...
మేడ్చల్లో 11 ఏళ్ల బాలిక మృతి.. పిల్లల భద్రతపై తల్లిదండ్రులకు కీలక హెచ్చరిక
మేడ్చల్లో విషాదం.. 11 ఏళ్ల బాలిక మృతి
బాలలపై వేధింపులు, హింసను నిర్లక్ష్యం చేయొద్దు.. తల్లిదండ్రులకు ఇదో హెచ్చరిక
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదని గడ్డ తండాలో 11 ఏళ్ల బాలిక మృతి విషాదాన్ని...
మేడ్చల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలోని పురాతన ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏడాది ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను...






