కొందరు మీడియా వాళ్ళు రైతులు దొంగలని రాస్తున్నారు మేము భూములు కబ్జా చేశామని రాశారు.. నిజాలు తెలుసుకొని రాయాలిశంషాబాద్ మండలం బహదూర్గూడలో భూములు కోల్పోతున్న రైతుల ఆవేదనఇప్పుడు మా భూములు పోతే మేము రోడ్డు మీద పడాలి మా భూములను అక్రమంగా తీసుకోడానికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మేము ఏమైనా టెర్రరిస్టులమా మమ్మల్ని పట్టుకోడానికి అంతమంది పోలీసులు ఎందుకు ?మా భూముల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టము
కొందరు మీడియా వాళ్ళు రైతులు దొంగలని రాస్తున్నారు
Subscribe
Popular
More like thisRelated
TG: లైంగిక వేధింపుల కేసు కొట్టివేయాలని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు
లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్కృష్ణారెడ్డి తనపై...
ఢిల్లీ ఘటనపై ప్రధాని క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ
ఢిల్లీలో జరిగిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు స్పందించకపోవడం దురదృష్టకరమని...
మేడ్చల్ హౌసింగ్ బోర్డ్–లైబ్రరీ రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరు.. బీజేపీ పోరాటానికి ఫలితం: నాయకులు
మేడ్చల్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి లైబ్రరీ వరకు రోడ్డు నిర్మాణానికి...



